Biographys లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Biographys లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, ఏప్రిల్ 2025, బుధవారం

ఇండియన్ ఎక్సట్రనల్ అఫైర్స్ మంత్రి జైశంకర్ బయోగ్రఫీ

wowitstelugu.blogspot.com   

ఇండియన్ ఎక్సట్రనల్ అఫైర్స్ మంత్రి జైశంకర్ సుబ్రహ్మణ్యం బయోగ్రఫీ 


జై శంకర్ సుబ్రహ్మణ్యం

👉   ఇక్కడ భారత విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్ గారి జీవిత చరిత్ర (బయోగ్రఫీ) తెలుగులో ఉంది:


👉 డా . ఎస్. జైశంకర్ బయోగ్రఫీ (తెలుగులో) 

పూర్తి పేరు: సుబ్రహ్మణ్యం జైశంకర్
పుట్టిన తేదీ: 9 జనవరి 1955
పుట్టిన స్థలం: న్యూఢిల్లీ, భారత్
తండ్రి: డాక్టర్ కె. సుబ్రహ్మణ్యం (ప్రముఖ రక్షణ వ్యూహకర్త)
భార్య: కైరెన్ జైశంకర్
మొత్తం పిల్లలు: ముగ్గురు


👉 విద్యాభాసం:

బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (B.ఆ.) – 
సెయింట్ స్టీఫన్స్ కాలేజ్, ఢిల్లీ విశ్వవిద్యాలయం

యం.ఏ. మరియు పిహెచ్.డి – 
ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU)
---

👉 కెరియర్:

1977లో ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) లో చేరారు.

విదేశాల్లో పోస్ట్ చేయబడిన దేశాలు: వై.ఎస్.ఎ., చైనా, శ్రీలంక, చెక్ రిపబ్లిక్ మొదలైనవి.

చైనాలో భారత రాయబారిగా పనిచేశారు (2009–2013), చైనా సంబంధాలను మెరుగుపరిచే దిశగా కృషి చేశారు.

అమెరికాలో భారత రాయబారిగా (2013–2015) పనిచేశారు.

2015లో విదేశాంగ కార్యదర్శిగా నియమితులయ్యారు.

---

👉 రాజకీయ ప్రస్థానం:

2019లో బీజేపీలో చేరారు.

అదే సంవత్సరం రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు (గుజరాత్).

మోదీ క్యాబినెట్‌లో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు (మే 2019 నుంచి ఇప్పటికీ కొనసాగుతున్నారు).

---

👉 ప్రత్యేకతలు :

చైనాతో గల సరిహద్దు సమస్యలపై దృఢంగా పనిచేసారు.

భారత్ కి అంతర్జాతీయంగా గొప్ప గుర్తింపు తెచ్చేలా చేసారు.

అమెరికా, రష్యా, యూరప్ వంటి దేశాలతో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేశారు.

---

👉 పుస్తకం :

"The India Way: Strategies for an Uncertain World" అనే పుస్తకాన్ని రచించారు (2020లో). 

భారత దేశానికి అతను అందించిన సేవలు:

👉
డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ 2019 మే 30 నుండి భారత విదేశాంగ మంత్రిగా సేవలందిస్తున్నారు. 

ఆయన అనుభవం, దూరదృష్టి భారత విదేశాంగ ప్రభావవంతంగా మారుతున్నాయి. 

ఆయన చేసిన ముఖ్యమైన సేవలు మరియు కృషి ఈ క్రింది విధంగా ఉన్నాయి:

👉
1. ఆత్మవిశ్వాసంతో కూడిన విదేశాంగ విధానం

జయశంకర్ నాయకత్వంలో, భారత విదేశాంగ విధానం మరింత ఆత్మవిశ్వాసంతో, స్వతంత్రంగా మారింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో, పాశ్చాత్య దేశాల ఒత్తిడికి లోనవకుండా, భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుతూ రష్యా నుండి చమురు కొనుగోలు చేసింది. ఈ సందర్భంలో ఆయన "యూరప్ సమస్యలు ప్రపంచ సమస్యలు కావు, కానీ ప్రపంచము అనేది యూరప్ సమస్యలు కావు" అనే వ్యాఖ్యలు నిలిచాయి .

👉
2. చైనా-భారత్ సరిహద్దు వివాద పరిష్కారంలో పాత్ర

2020లో గల్వాన్ లోయ ఘటన తర్వాత, భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. జయశంకర్ చైనా విదేశాంగ మంత్రితో చర్చలు జరిపి, 2024 న 75% వివాదస్పద ప్రాంతాల నుండి సైనిక ఉపసంహరణ సాధించారు .

👉
3. పశ్చిమ ఆసియాలో వ్యూహాత్మక సంబంధాలు

ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యుఇఇ, ఇరాన్, టర్కీ వంటి దేశాలతో సంబంధాలను బలోపేతం చేయడంలో జయశంకర్ కీలక పాత్ర పోషించారు. ఆ ప్రాంతంలో భారత్‌కు వ్యూహాత్మక ప్రాధాన్యత కల్పిస్తూ, పరస్పర ప్రయోజనాలపై ఆధారిత సంబంధాలను అభివృద్ధి చేశారు.

👉
4. శ్రీలంక ఆర్థిక పునరుద్ధరణకు మద్దతు

శ్రీలంక ఆర్థిక సంక్షోభ సమయంలో, జయశంకర్ 2024లో కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు అనుర కుమార దిసానాయక్‌ను కలుసుకుని, ఆర్థిక పునరుద్ధరణకు భారత్ మద్దతు ఇస్తుంది హామీ ఇచ్చారు.

👉
5. భారతీయుల సంక్షేమం మరియు ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు

ప్రపంచవ్యాప్తంగా భారతీయుల సంక్షేమం, ఉపాధి అవకాశాల విస్తరణపై దృష్టి పెట్టారు. ప్రధానమంత్రి మోదీ అమెరికాలో CEO లతో సమావేశాలు జరిపి, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నించారు .

👉
6. అంతర్జాతీయ వేదికలపై భారత స్వరాన్ని బలంగా వినిపించడం

జయశంకర్ గ్లోబల్ ఫోరమ్‌లు, G20, మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ వంటి వేదికలపై భారత అభిప్రాయాలను స్పష్టంగా, ధైర్యంగా వ్యక్తపరిచారు. ప్రపంచ భారత్‌కు ప్రత్యేక స్థానం కల్పించేందుకు రాజకీయాల్లో కృషి చేశారు .

ఈ విధంగా, డాక్టర్ జయశంకర్ నాయకత్వంలో భారత విదేశాంగ విధానం మరింత సమర్థంగా, దేశ ప్రయోజనాలను కాపాడుతూ, ప్రపంచంలో భారత దేశాన్ని ఒక గౌరవనీయమైన స్థానంలో నిలిపారు.

డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ భారత విదేశాంగ మంత్రిగా 2025లో అనుసరించబోయే ప్రణాళికలు మరియు దిశలను స్పష్టంగా తెలియజేశారు. 

ఆయన భవిష్యత్తు ప్రణాళికలు ముఖ్యంగా క్రింది అంశాలను దృష్టి సారిస్తున్నాయి:


---

👉 అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం

👉అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రతిస్పందన టారిఫ్‌లకు ప్రతిస్పందనగా, భారత్ 2025 చివరికి అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

👉ఈ ఒప్పందం ద్వారా ఆహారం, ఈ-కామర్స్, ఆటోమొబైల్ రంగాలలో టారిఫ్‌లు తగ్గించడంతో పాటు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, వ్యాపారాలకు అడ్డంకులు తొలగించడం వంటి అంశాలు చర్చకు వస్తాయి .

---

👉 బహుళధ్రువ ప్రపంచం వైపు దృష్టి

జయశంకర్ గారు బహుళధ్రువ ప్రపంచాన్ని ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ "అమెరికా ఫస్ట్" అనుసరించడం ద్వారా, ప్రపంచంలో బహుళధ్రువతను ప్రోత్సహిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది దృష్టికోణానికి అనుకూలంగా ఉందని ఆయన భారత పేర్కొన్నారు .

---

👉 చైనాతో సరిహద్దు సమస్యల పరిష్కారం

భారత్-చైనా మధ్య సరిహద్దు వివాదాలను శాంతియుతంగా పరిష్కరించేందుకు జయశంకర్ గారు కృషి చేస్తున్నారు. 2020లో గల్వాన్ లోయ ఘటన తర్వాత, రెండు దేశాలు సరిహద్దుల్లో సైనికుల ఉపసంహరణపై ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా, భవిష్యత్తులో సరిహద్దు సమస్యలను పరిష్కరించేందుకు సుగమమవుతుంది .

---

👉 " Why Bharat Matters" పుస్తకం ద్వారా దృష్టికోణం


2024లో విడుదలైన "Why Bharat Matters" పుస్తకం ద్వారా, జయశంకర్ గారు భారత విదేశాంగ విధానంపై తన దృష్టికోణాన్ని వివరించారు. ఈ పుస్తకంలో, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, మరియు ఆధునికతను సమన్వయపరిచి, భారత్‌ను గ్లోబల్ స్టేజ్‌లో ఒక విశ్వసనీయ భాగస్వామిగా ఎలా స్థాపించాలో చర్చించారు .

---

👉 గ్లోబల్ టెక్నాలజీ మరియు పర్యావరణంపై దృష్టి

జయశంకర్ గారు గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్‌లో పాల్గొని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అణు శక్తి, మరియు ప్రతిభావంతుల పాత్రపై తన దృష్టిని కలిగి ఉన్నారు. ఇవి భవిష్యత్తులో గ్లోబల్ టెక్నాలజీ రంగాన్ని ప్రభావితం చేసే అంశాలుగా ఆయన సూచిస్తున్నారు .

---

ఈ విధంగా, డాక్టర్ జయశంకర్ గారు భారత విదేశాంగ ప్రదర్శన ముందుకు తీసుకెళ్లేందుకు వివిధ రంగాలలో ప్రణాళికలు రూపొందించారు. అయితే, ఈ ప్రణాళికలు రాజకీయ, ఆర్థిక, మరియు భౌగోళిక పరిస్థితుల ఆధారంగా మారవచ్చు.

---
ఇతని నాయకత్వంలో భారత విదేశాంగ విధానం ఎంతో ప్రభావవంతంగా మారింది. ఆయన స్పష్టత, దృఢత్వం, దేశప్రేమ ప్రజల్ని ఆకట్టుకుంటున్నాయి.

---

జై శంకర్ గారి ఈ వీడియో యు. ఆర్.ను చూడండి.


Note:

దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు గ్రూప్ లు చూడండి లైక్ ,షేర్. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి.


My blogs:
Wowitstelugu.blogspot.com

teluguteevi.blogspot.com

wowitsviral.blogspot.com

itsgreatindia.blogspot.com

notlimitedmusic.blogspot.com/


My Admin FaceBook Groups: 

Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు

Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ

Graduated unemployed Association

Comedy corner

Wowitsinda

DIY

Maleworld 


My FaceBook Pages:

Educated Unemployees Association:

Hindu culture and traditional values

Iamgreatindian

My tube tv

Wowitsviral

Youtube Channels:










1, ఏప్రిల్ 2020, బుధవారం

స్వరలక్ష్మి చలన చిత్ర అభినయన లక్ష్మి-ఎస్.వరలక్ష్మి

wowitstelugu.blogspot.com

స్వరలక్ష్మి చలన చిత్ర అభినయన లక్ష్మి-ఎస్.వరలక్ష్మి
S.Varlakshmi Great Singer and Actress
ఎస్.వరలక్ష్మి 1925 ఆగష్టు  13, జగ్గం పేటలో   జన్మించారు.  తెలుగు తమిళ  సినిమాలలో  నటీమణి, మరియు   గొప్ప  గాయకీమణి.  యస్.వరలక్ష్మి గూడవల్లి రామ బ్రహ్మం  ప్రోత్సాహం తో బాలనటిగా సినిమారంగంలోకి అడుగు పెట్టింది. 

  • అలనాటి తెలుగు కథానాయిక, సత్యహరిశ్చంద్రలో చంద్రమతిగా, లవకుశ లో భూదేవిగా ఆమె పోషించిన పాత్రలు ప్రేక్షకులకు అలరించాయి. 

  • "మహా మంత్రి తిమ్మరుసు", వెంకటేశ్వర మహత్యం లో ఆమె పాటలు మంచి పేరు తెచ్చుకున్నాయి . 

  • తమిళం లో " వీరపండియ కట్టబోమ్మన్ లోశివాజీ భార్యగా నటనలలో ఆ కాలము లో  చాల బాగుందని పేరు. 

  • వయ్యారి భామలు వగలమారి భర్తలు, ముద్దుల కృష్ణయ్య తదితర పలు తెలుగు చిత్రాలతో పాటు వీరపాండ్య కట్టబొమ్మన్, పణమా పాశమా, గుణ వంటి ప్రఖ్యాత తమిళ చిత్రాల్లోనూ ఆమె నటించారు. 

  • ప్రముఖ నిర్మాత ఎ.ఎల్. శ్రీనివాసన్ను పెళ్లాడారు. వారికి ఒక కుమారుడు, కుమార్తె  కూడా ఉన్నారు 

  • మొదటి చిత్రం 'బాలయోగిని' (1937) తర్వాత 'రైతుబిడ్డ' (1939)లో పి.సూరిబాబు కూతురుగా నటించింది. 
  • 'ఇల్లాలు'లో ఆమె పాడిన 'కోయిలోకసారొచ్చి కూసిపోయింది' పాటతో పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకుంది. 
  • ఎస్.రాజేశ్వరరావుతో కలిసి 'శాంత బాలనాగమ్మ' (1942)లో నటించింది. 
  • ఆ సినిమాలో రాజేశ్వరరావుతో కలిసి పాడిన పాటలు ఈనాడు లభించటం లేదు. తర్వాత 'మాయాలోకం' (1945)లో నటించినా ఆంధ్రలోకానికి బాగా తెలిసింది 'పల్నాటి యుద్ధం' చిత్రంతోనే. 
  • ఈ చిత్రంలోని పాటల్ని మద్రాసు ఆలిండియా రేడియో వారు రికార్డింగ్ అయిన మరుసటి రోజే ప్రసారం చేశారు. ఆ ఘనత అంతకుముందూ, ఆ తర్వాత కూడా మరెవరికీ దక్కలేదు. 
  • అక్కినేని నాగేశ్వరరావు పెళ్ళికి కచేరి చేసింది. శివాజీ గణేశన్‌తో కలిసి నటించిన 'వీరపాండ్య కట్టబ్రాహ్మణ్' చిత్రం కైరోలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శింపబడినపుడు వరలక్ష్మి గాత్రానికి ప్రత్యేక ప్రశంసలు లభించాయి. 

  • పి.సూరిబాబు, రాజేశ్వరీ ట్రూప్‌లతో కలిసి ఆంధ్రదేశమంతా తిరిగి నాటకాలు వేసింది వరలక్ష్మి. కన్నాంబ ప్రోత్సాహంతో నిర్మాతగా మారి 'వరలక్ష్మీ పిక్చర్స్' ప్రారంభించి తొలిసారిగా 'సతీ సావిత్రి' (1957) నిర్మించింది.

  • తెలుగు సినిమా భవనపు పునాదిరాళ్లలో ఎస్.వరలక్ష్మి ఒకరు. ఏ కచేరీలోనూ, ఏ టీవీ ఛానల్ కార్యక్రమాల్లోనూ ఔత్సాహిక గాయనీగాయకులెవరూ వరలక్ష్మి పాటల్ని ఎన్నుకుని పాడరు. ఎందుకంటే అవి పాడటం కష్టం.

  • నేపథ్య గాయని ఎస్.వరలక్ష్మి (84) మంగళవారం రాత్రి చెన్నై మహాలింగపురంలోని స్వగృహంలో సెప్టెంబర్ 22, 2009 రాత్రి 11 గం.లకు తుదిశ్వాస విడిచారు. మంచం మీద నుంచి పడినందువల్ల తీవ్రమైన వెన్నుపోటుతో ఆరు నెలలు బాధపడ్డారు.

  • ప్రతిభకు ప్రతీకగా నిలిచిన ఈ నట శిరోమణి భౌతికంగా దూరమైనా  అభినయ స్వరలక్ష్మిగా ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ జీవించే వుంటుందనడంలో ఎలాంటి సందేహంలేదు.


యస్.వరలక్ష్మి తన గాత్రాన్ని అందించిన  చిత్రాలు

  • సత్య హరిశ్చంద్ర (1965)

  • మహామంత్రి తిమ్మరుసు (1962)

  • సతీ సక్కుబాయి (1954)

  • స్వప్న సుందరి (1950)

  • జీవితం (1949)

  • బాలరాజు (1948)

  • పల్నాటి యుద్ధం (1947)

  • మాయాలోకం (1945)

యస్.వరలక్ష్మి నటించిన చిత్రాలు 

  • శ్రీరామచంద్రుడు (1989)

  • మదన మంజరి (1980)

  • గుణ (1992)

  • అభిమానవతి (1975)

  • నథయిల్ ముత్తు (1973)

  • బాలభారతం (1972)

  • బొమ్మా బొరుసా (1971)

  • ప్రేమనగర్ (1971)

  • ఆదర్శ కుటుంబం (1969)

  • అపూర్వ పిరవైగళ్ (1967)

  • భామా విజయం (1967)

  • శ్రీకృష్ణావతారం (1967)

  • శ్రీకృష్ణ పాండవీయం (1966)

  • సత్య హరిశ్చంద్ర (1965)

  • భబృవాహన (1964)

  • లవకుశ (1964)

  • శ్రీకృష్ణార్జున యుద్ధం (1963)

  • మహామంత్రి తిమ్మరుసు (1962)

  • అభిమానం (1960)

  • శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం (1960)

  • వీరపాండియ కట్టబొమ్మన్ (1959)

  • మాంగల్యబలం (1958)

  • చక్రవర్తి తిరుమగళ్ (1957)

  • సతీ సావిత్రి (1957)

  • కనకతార (1956)

  • ఎత్తిరపరదత్తు (1954)

  • సతీ సక్కుబాయి (1954)

  • సౌదామిని (1950)

  • స్వప్నసుందరి (1950)

  • వాలి సుగ్రీవ (1950)

  • జీవితం (1949)

  • బాలరాజు (1948)

  • పల్నాటి యుద్ధం (1947)

  • మాయాలోకం (1945)

  • రైతు బిడ్డ (1939)

  • సేవాసదన్ (1938)

  • బాలయోగిని (1936) (బాలనటిగా)

ఈ క్రింది వీడియో యు . ఆర్ . యల్ లో ఈ మె  గురించి మరింత తెలుసు కోండి.

S Varalakshmi Personal Life Struggles | Actress & Singer ...

శోథన ఫలితాలు

KiranPrabha Talk Show on G.Varalakshmi , daring ... - YouTube

meerajaalagalaDaa - S.varalakshmi - YouTube

Old Telugu Songs - Ethukondala Pada - Jamuna, S V


Note:

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe చేయండి.


అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and subscribe చేయండి.

నా యూట్యూబ్ ఛానల్   bdl 1tv


నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  


కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.


















3, జులై 2019, బుధవారం

Do you know about Sumant Moolgaokar సుమంత్ మోలగోకర్ గురించి తెలుసు కొంటె సెల్యూట్ కొట్టాలనిపిస్తుంది

wowitstelugu.blogspot.com

Do you know about Sumant Moolgaokar  
సుమంత్ మోలగోకర్ గురించి తెలుసు కొంటె సెల్యూట్ కొట్టాలనిపిస్తుంది.


సుమంత్ మోలగోకర్

మార్చి  5వ తేదీ 1907 లో ముంబై లో జన్మించారు. ఇంపీరియల్ కాలేజీ లండన్ లో ఇంజనీరింగ్ చేసారు.. భారత పారిశ్రామికవేత్త. టాటా మోటార్స్ మోటార్స్ ఆర్కిటెక్ట్. టాటా ఇంజనీరింగ్ మరియు లోకోమోటివ్స్ కంపెనీ కి ప్రధాన కార్యనిర్వహణ అధికారి.  టాటా స్టీల్ కంపెనీ కి వైస్ చైర్మన్ గా కూడా సేవలు అందించారు. మారుతీ సుజికి కంపెనీ కి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా సేవలు  అందించారు.   భారత పద్మభూషణ్ అవార్డు విజేత...

 " టాటా సుమో " పేరు ఎలా పెట్టారో ఎందుకు పెట్టారో తెలుసా .... 

  'సు' అంటే సుమంత్, 'మో' అంటె మోలగోంకర్...

ప్రతిరోజు టాటా మోటార్స్ లో పనిచేసే పెద్దపెద్ద అధికారులందరూ కలిసి మధ్యాహ్న సమయంలో భోజనాలు చేస్తూ కంపెనీ విషయాలే కాక అనేక ఇతర రాజకీయ వ్యవహారాలు మాట్లాడుకుంటూ ఉండేవారు.  సుమంత్ మోలగోకర్ అనే ఆయన వీళ్ళతో కలవకుండా తన కారు తీసుకుని బయట భోజనం చేయటానికి వెళ్ళటం చూసి, ఆ అధికారులు అతనిని ” ఈయన డీలర్లు ఎవరో పెద్ద ఖరీదైన హోటళ్ళలొ ఇచ్చే పార్టీలు మరిగాడు" అనే అపవాదు వెయ్యటం సాగించారు. ఒకరోజు కొందరు అధికారులు ఆయనను రహస్యంగా వెంబడించి అసలు విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు.

ఆయన కారుతో వెళ్ళి , రోడ్డు వెంబడి ”ధాబా" దగ్గర కారు ఆపి, అక్కడ భోజనం చేస్తున్నాడు. అలా భోజనం చేస్తూ, టాటా మోటార్సు వారి తయారు చేసే ట్రక్ లు వాడే డ్రైవర్లతో సంభాషణ చేస్తూ, టాటా వాహనాలలోని బాగోగుల గురించి వారితో చర్చిస్తూ, ఆ విషయాలు తన నోట్బుక్ లో వ్రాసుకుంటూ, టాటా వాహనాల ఉత్పత్తి నాణ్యతను పెంచే దిశగా ఎంతో విషయసేకరణ చేశాడు.

అలా ఆ డ్రైవర్లు చెప్పిన విషయాలతో టాటా వాహానాల నాణ్యతను పెంచి, వాటిని ప్రపంచంలోనే ఉన్నతికి తీసుకు వచ్చాడు శ్రీ సుమంత్ మోలగోంకర్.ఆయన చేసిన సేవకు టాటా మోటార్సు ఆయన పేరును " టాటా సుమో " వాహనానికి ఆయన పేరు పెట్టారు. ప్రపంచంలో ఉద్యోగికి ఒక కంపెనీ ఇచ్చిన అత్యున్నత గౌరవం ఇది. ఇలాంటి మహనీయులను కన్న భారతమాత పునీతమైనది. శ్రీ సుమంత్ మోలగోంకర్ కు మనం కూడా నివాళులు అర్పిద్దాం.


'సు' అంటే సుమంత్, 'మో'అంటె మోలగోంకర్.

సుమంత్ మోలగోకర్ పేరుతో ఉన్న పార్క్  వీడియో చూడండి...



Sumant Mulgaonkar Park, Telco, Jamshedpur

నోట్ :
If you like my telugu blog  wowitsviral.blogspot.com like, share and subscribe

If you like my telugu blog  wowitsviral.blogspot.com like share and subscribe

If you like my telugu blog  teluguteevi.blogspot.com don’t forget to comment 

thankyou,






1, ఏప్రిల్ 2019, సోమవారం

Let us know about famous filmmakers, cartoonist, writer, famous director of Tollywood Wood, Sathyaraju Lakshmi Narayana

wowitstelugu.blogspot.com

ప్రముఖ చిత్రకారులు,కార్డునిస్ట్ ,రచయిత, బాలీవుడ్ ,టాలీ వుడ్ చిత్రాల ప్రముఖ దర్శకుడు, సత్తిరాజు లక్ష్మీ నారాయణ (బాపు) గురించి తెలుసుకొందాము.

సత్తిరాజు లక్ష్మీ నారాయణ (బాపు) 15 డిసెంబర్ 1933 న  జన్మించారు. బాపు వృత్తిపరంగా  చిత్రకారులు , మరియు కార్డునిస్ట్, సినిమా దర్శకుడు , మరియు   బాలీవుడ్ లో అతని రచనలు చిత్రాలుగా  తీశారు.  ఇతను  భారతీయ చిత్ర దర్శకుడు, చిత్రకారుడు,  కార్టూనిస్ట్,  కథారచయిత, సంగీత కళాకారుడు,  మరియు  డిజైనర్  కూడా.   ఆయన భారతీయ కళ మరియు చిత్రాలకు గాను ఆయన కృషికి  భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్నిఇచ్చి సత్కరించింది.

బాపు దర్శకత్వం వహించిన సాక్షీ 1968 లో తాష్కెంట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది. 1978 లో BFI లండన్ ఫిల్మ్ ఫెస్టివల్, చికాగో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, శాన్ రెనో మరియు డెన్వర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ వద్ద సీతాకళ్యాణం ప్రదర్శించబడింది మరియు ఇది బ్రిటీష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కోర్సులో భాగంగా ఉంది.

త్యాగయ్య (1981) మరియు పెళ్ళి పుస్తకం (1991) భారతదేశపు అంతర్జాతీయ చలన చిత్రోత్సవం యొక్క భారత పనోరమాలో ప్రదర్శించారు. బాపు యొక్క 2011 సం |  చిత్రం, శ్రీ రామ రాజ్యంనవంబర్ 28, 2011 న అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఒక ప్రత్యేక ప్రదర్శనను ఇండియా లో  ఏర్పాటు చేసారు.

బాపు ప్రస్తుతపు  పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా లోని నర్సపూర్లో, 1933 డిసెంబర్ 15 న సత్తిరాజు వేణుగోపాలరావు మరియు సూర్యకాంతంలకి  జన్మించారు. అతను 1945 లో ఆంధ్రపత్రిక 'వార్తాపత్రిక' కు రాజకీయ కార్డునిస్ట్  గా పనిచేశారు. అతను మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి B.Com (1953) మరియు BL (1955) డిగ్రీ పట్టాలు పొందారు.

బాపు యొక్క చిత్రాలు హిందూ పురాణ పాత్రలపై దృష్టి కేంద్రీకరించాయి మరియు అతను హిందూ మత గాథలు,  పురాణ రామాయణాలని,  ఒక చిత్ర కథగా చిత్రించాడు. శివుడు, భీముడు , దుర్యోధనుడు వంటి అతని పాత్ర పోలికలు, విశాలమైన చెస్ట్ లను, పెద్ద దవడలు మరియు పెద్ద కండరములు కలిగిన వ్యక్తిని చూపిస్తాయిఇతని కృష్ణుడు  మరియు రాముడు చిత్రాలు (ఆర్ట్స్) చాల ప్రసిద్ధి చెందాయి. 


బాపు  చిత్రాలు భారతదేశంలో మరియు విదేశాల లో అనేక మ్యాగజైన్లలోని  కవర్ పేజీలను అలంకరించాయి. తెలుగు ప్రేక్షకులకు USA నుండి ప్రచురించబడిన తెలుగు నాడి మాగజైన్ బాపు గొప్ప చిత్రాలను ప్రచురించింది. బాపు వారి సలహా మండలిలో కూడా తెలుగు ప్రజలకు అందించిన పత్రికకు విశేషమైన మార్గదర్శకత్వం మరియు మార్గదర్శిని అందించింది.

బాపు  చిత్రాలు slide Show చూడండి ...
  • ఇతను శంకర మంచి సత్యం తో 101  చిత్రాలు అమరావతి కథలు పేరుతో ప్రచురించారు.
  • బాపు రమణ తో కలిసి తెలుగు చలన చిత్రాలు చాల తీశారు. డైలాగులు రమణ సమకూర్చితే, విజువల్స్ బాపుగారు సమ కూర్చే వారు. బాపు రమణల బుడుగు  ఒక అద్భుతం కావ్యం అని చెప్పవచ్చు .
  • భారతీయ సినిమాకి అనీల్ కపూర్ను  పరిచయం చేసినందుకు బాపు హమ్ పాన్చ్, ప్రేమ్ ప్రత్యా్య్యా, సీత స్వయంవరం, అనోకి భక్త్, బీజబాబాన్, వో సాత్ దిన్, పియారి బెహ్నా, మొహోబాత్, మేరా ధరమ్, మరియు దిల్జల వంటి హిందీ చిత్రాలకు ఇతను  దర్శకత్వం వహించారు. ఇతను తమిళ చిత్రం నీతి దేవన్ మాగగిరన్ దర్శకత్వం వహించాడు. 
  • 2 జాతీయ అవార్డులు, నేషనల్ ఫిలిం అవార్డులు, రాష్ట్ర నంది అవార్డులు, 2ఫిలిం ఫేర్ పురస్కారాలు దక్షిణ భారత  ఉత్తమ తెలుగు దర్శకుడు మరియు 2012 సంవత్సరానికి దక్షిణాఫ్రికాకు చెందిన ఫిలింఫేర్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు పొందారు. 
  •  1996 లో, అతను దూరదర్శన్ డాక్యుమెంటరీ ఎమినెంట్ కార్టూనిస్ట్స్ ఆఫ్ ఇండియాలో 2001 లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్స్ నుండి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును పొందాడు.
  •  అతను తన కళల ద్వారా అంతర్జాతీయ గుర్తింపు పొందాడు, బాపు బొమ్మ, ది నవరాసాస్, మరియు ఇండియన్ డ్యాన్స్ మొదలైనవి. , ఇది లండన్లోని నేషనల్ ఫిల్మ్ థియేటర్, 1978 లో మరియు  సంయుక్త రాష్ట్రాలలో అసంఖ్యాకమైన తెలుగు సదస్సులలో  పాల్గొన్నారు .
  •  జె. వాల్టర్ థామ్సన్, ఎఫెసియంట్ పబ్లిక్టిస్ మరియు F. D. స్తేవార్ట్స్, చెన్నై దగ్గర పనిచేసారు.
  • 1964 లో  UNESCO ప్రతిపాదించిన  పిల్లల  పుస్తకాల బెంగుళూరు కార్యక్రమములో పాల్గొన్నారు 
  • UNESCO అదే సంవత్సరం  ప్రతిపాదించిన   పుస్తకాల  కవర్ డిజైన్ ప్రొగ్రమింగ్ కి  చెన్నైలో పాల్గొన్నారు.
  • 1960 లో ఫోర్డ్ ఫౌండేషన్ వారు స్పాన్సర్ చేసిన The Southern Language Book Trust. కి చిత్ర సహాయకుడు గా సేవ చేసారు
  • బాపు గారు ప్రసిద్ధ దక్షిణ భారత ప్రచురణ కర్తల తో కలిసి పనిచేసి 5 ప్రభుత్వ అవార్డులు పొందారు.
  • అతను కూడా పురాణాలు మరియు జానపద కథలు నుండి కూడా అసంఖ్యాకంగా రచనలు ఒకే చేసారు. 
బాపుగారి చిత్రాలు : 

బాపు రమణ గారి పుస్తకాలు:
  • రామాయణంఈ పుస్తకం తెలుగు, ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్ భాషలలో ప్రచురించబడింది. 
  • రమణ గారుతో పాటు మహాభారతం. 
  • రమణ గారుతో పాటు కోటి కొమచాచి
  • రమణ గారుతో పాటు కోతి  కొమ్మచ్చి 
  • బాపు కార్టూన్లు -1 
  • బాపు కార్టూన్లు -2 
  • బొమ్మలు గీయండి 
  • రమణ గారుతో పాటు బుడుగు'
  • రమణ గారుతో బాపు రామనేయమ్
  • (నేను) కోతి  కొమ్మచ్చి రమణ గారూ 

Civilian honours

National honours

National Film Awards

Filmfare Awards South

Nandi Awards

Nandi Award for Best Feature Film (director)

Other Honours

బాపు చాల సార్లు  అతని జీవితం లో గుండె పోటుతో భాద పడ్డారు.  ఆగస్టు 31 న లో హాస్పిటల్ లో జాయిన్ అయి అదే తేదీన మరణించారు. తమినాడు ప్రభుత్వం రాష్ట్ర లాంఛనాలతో వీడ్కోలు పంపింది.

బాపు గురించి ప్రముఖులు ఏమన్నారో చూడండి...

  1. కొడవటిగంటి కుటుంబరావు - బాపువేసే బొమ్మల్లోని మనుషులు వాస్తవ వ్యక్తులే అయి ఉంటే వారు అసమానమైన నటులనుకోవలిసింది. ఆయా పాత్రల మనస్థితీ, స్వభావమూ బొమ్మలో రూపుకట్టినట్టు కనిపిస్తుంది. ఈ శక్తి నేను ఏ ఇతర కళాకారుడిలోనూ చూడలేదు.
  1. శివలెంక రాధాకృష్ణ - ఆంధ్ర పత్రిక సంపాదకులు-చక్కటి గీత, నొప్పించని హేళన, మొత్తం మీద అందంగా కనిపించే బొమ్మ-తెలుగు కార్టూన్‌ లలో ఈ లక్షణాలు ఉన్న సంప్రదాయాన్ని శ్రీ బాపు గారు మొదలు పెట్టారు.

  1. త్రివిక్రమ్ శ్రీనివాస్ - బాపు షాట్ కంపోజిషన్, మేకింగ్, విజువలైజేషన్, నేపథ్య సంగీతం - అన్నీ అంతర్జాతీయ స్థాయివే. నా దృష్టిలో ఆయన తెలుగు గడ్డకే పరిమితమైపోయిన అంతర్జాతీయ స్థాయి ఫిల్మ్ మేకర్. అంతర్జాతీయ సినిమాలు చూసిన వ్యక్తిగా ఇది ఘంటాపథంగా చెబుతున్నా. ఒక్క మాటలో రేపటి సినిమాను నిన్ననే ఆలోచించి ఇవాళే తీసేసిన గొప్ప దర్శకుడు బాపు గారు.

బాపు గురించి మరింత తెలుసుకోండి... Bapu ramana - Home | Facebook

బాపు గురించి మరింత తెలుసుకోండి వీడియో.యు.ఆర్.యల్లు. చూడండి...



Legendary Director Bapu Ramayanam Special Documentary_Part 2 ...


Note: 
నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like,share and  subscribe  చేయండి
నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like,share and subscribe  చేయండి .  అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like,share and subscribe  చేయండి  మరియు నా ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com 
చూడండి చూసి  like,share and subscribe  చేయండికామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ.