భారత దేశం లో ని ముఖ్యమైన కాల భైరవ ఆలయాలు
భారతదేశంలో దేశం వివిధ ప్రాంతాలోనిలలో భైరవ దేవాలయాల జాబితా చాలానే ఉంది, వాటిలో కొన్ని ముఖ్యమైన వాటిగురించి తెలుసుకుందాం
కాల భైరవఆలయం, ఉజ్జయిని
లార్డ్ కాల భైరవేశ్వర ఆలయం కర్ణాటకలోని ఒక పురాతన ఆలయం, దీనిని ఆదిచుంచనగిరి కొండలలోని కాలభైరవేశ్వర క్షేత్ర పాలక అని పిలుస్తారు.
ఒడిశాలోని జగత్సింగ్పూర్ జిల్లాలోని అజైకాపాడ భైరవ ఆలయం ఒరిస్సాలోని చౌన్సాత్ యోగిని ఆలయంలో ఉంది.
తమిళనాడులోని ధర్మపురి జిల్లాలోని కలభైరవర్ ఆలయం ఈ ప్రాంతంలోని అత్యంత ప్రసిద్ధ ఆలయం ఇది.
భైరవ్ రూపానికి అంకితం చేయబడింది. చోముఖ ముఖైరవ్జీ ఆలయం రాజస్థాన్ రాష్ట్రంలోని ఉంది ఖార్ఖారా ప్రజలు ఇతన్ని ఆరాధింస్టారు .
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అడెగావ్ గ్రామంలోని శ్రీ కాల భైరవ నాథ్ స్వామి ఆలయంకలదు.
- కాలస్వరూపం తెలిసినవాడుకాలభైరవుడు
- ఇంకా సంతానభాగ్యం పొందడానికికాలభైరవుడు ని సందర్శిస్తారు
- వివాహ మరియు ఉద్యోగ సమస్యలున్నవారు ఈ ఆలయాన్ని సందర్శించి నియమం చేస్తే వారి కోరికలు తప్పక తీరుతాయని భక్తులు విశ్వసిస్తారు.
- భక్తులకు అనుగ్రహాన్ని , అతీంద్రమైన శక్తులను ప్రసాధించే కాలభైరవునికి గారెలతో మాల వేస్తారు.బెల్లం, కొబ్బరి నైవేద్యంగా పెడతారు.
- ఈశ్వరుడు ఆయుష్షుని ప్రసాదిస్తాడు. ఆయనకు పరమ విధేయుడైన కాలభైరవుడిని ఆరాదిస్తే ఆయుష్షు పెరుగుతుందని ప్రతీతి.
- భైరవుణ్ణి శరణు కోరితే మృత్యు భయం తొలగిపోతుంది.
"It is less about becoming a better person, and more of being better, as a person."
Note: