హన్మంతుడి వ్రతం ఎలా చేయాలి? వ్రత ఫలం తెలుసుకొని హనుమాన్ చాలీసా పఠించండి
దృష్ట్యా దేవీ జగన్మాతా - మహావీరేణ ధీమతా ||
- మృగశిరానక్షత్రం హనుమంతునికి ఇష్టమైనది.
- భక్త సులభుడైన హనుమంతునిఅనుగ్రహం పొందటానికి దివ్యమైన మార్గం, మార్గశిర త్రయోదశినాడు హనుమంతుని పూజించాలి .
- శ్రీ శ్రీ శ్రీ భగవాన్ హను మంతుని ఆయన శక్తిస్వరూపమైన అంమ్మవారు సువర్చలా దేవిని మరియు పంపానదిని కలశంలోకి ఆవాహనచేసి పూజించాలి.
- హనుమత్ కథలను శ్రవణం చేసి చాలీసా చదివి హనుమత్ ప్రసాదం తీసుకుని వ్రతం పూర్తి చేసు కుంటారు.
- పదమూడు ముళ్ల తోరాన్ని ధరించి వరదీక్షను వహించాలి.
- ఆచమ్య, ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీసువర్చలా సహిత హనుమద్వ్రత పూజాంగ త్వేన పంపాపూజాం కరిష్యే అని నీటిని తాకాలి.
- ముందుగా పంపాకలశ ప్రతి ష్టాపన చేసి షోడశోపచారాలతో పంపాపూజ చేయాలి.
- పీఠంపై యథాశక్తిగా బియ్యం పోసి పట్టుగుడ్డ పరిచి హనుమంతుని పటాన్ని చక్కని పూలమాలతో అలంకరించి దానిముందు ఐదు తమలపాకులు ఒకేరీతిగా పరిచి దానిపై వెండి, రాగి, లేదా కంచు పాత్ర ఉంచాలి.
- 'ఇమం మే వరుణ' మంత్రంతో ఆ పాత్రను నీళ్ళతో (పంపానదీ నీళ్ళతో) నింపాలి.
- ఇమం మే వరుణ శ్రుదీహవమద్యాచ మృడయ
- త్వామవస్సురాచకే| తత్త్వాయామి బ్రాహ్మణా
- వందమాన స్తదాశాస్తే యజమానో హవిర్భి:|
- "ఇమం మే గంగా'' అనే మంత్రంతో ఆ కలశంలోని నీళ్ళను అభిమంత్రించాలి.
- అసిక్నియా మరుద్వ్రుదౌవితన్థ యార్జీకీయే శృణుహ్యసుషోమయా||
- తరువాత ఆ పంపాకలశంలో సువర్ణమౌక్తికలు ఉంచి గంధపుష్పాక్షతాలను, అష్టగంధ, కర్పూరాలు ఉంచి
- ద్వాదశ కళా ఇహగాచ్చ తాగచ్చత||
- 'ఓం హం సూర్యమండలాయ ద్వాదశ కళాత్మనే తద్దేవతా కలశాయ నమః
- అని ఆ కలశానికి నమస్కరించి నూతనవస్త్రం చుట్టి కలశానికి 'బృహత్సామ' మంత్రంతో రక్షాబంధనం చేయాలి.
- బృహత్సామక్షత్రభృద్వ్రుద్ధ వృష్టియం త్రిష్ణు భౌజశుఋభిత ముగ్రవీరం!
- ఇంద్రస్తోమేనా పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్షా||
- సర్వానందకరీ మశేషదురితధ్వంసీం మృగాంకప్రభాం
- త్ర్యక్షా మూర్ద్వ కరద్వయేన దధతీం పాశం సృణీం చ క్రమాత్
- దోర్భ్యాం చామృత పూర్ణకుంభ మవరే ముక్తాక్షమాలా ధరాం
- గంగా సింధు సరిద్వరాది రచితాం శ్రీతీర్థశక్తిం భజే||
- అని చేతులో ఉన్న పుష్పాక్షతలను కలశంలోని నీటిలో వేసి నమస్కరించాలి.
- తరువాత పంపాకలశానికి ప్రాణప్రతిష్ఠ చేయాలి.
- ఓం అనునీతే పునరస్మాసుచక్షుః ప్రాణమిహనోథౌహి భోగం
- జ్యోక్సశ్యేమ సూర్యముచ్చరంత మనుమతే మృడయాన స్వస్తి| అమృతం
- వై ప్రాణా అమృతమాపః ప్రాణా నేవ యథాస్థాన ముపహ్వయతే. పంపాకలశ
- స్థిత శ్రీ గంగా మహాదేవీ ఇహప్రాణ ఇహజీవ ఇహజీవ ఇహగాచ్చ|
- సర్వేంద్రియాణి సుఖం చిరం తిష్టంతు స్వాహా||
- స్థిరభవ|| వరదాభవ| సుముఖీభవ| సుప్రసన్నాభవ| ప్రసీద ప్రసీద ప్రసీద||
- అని ప్రాణప్రతిష్ఠ చేసిన తరువాత పంపాకలశ పూజ చేయాలి.
శౌనకాది మహర్షులు సూత మహర్షిని శ్రీ హనుమ వ్రత ఉద్భవాన్ని వివరించమని కోరారు.
అప్పుడు ఆయన ఈ కధ చెప్పాడు.
👉వ్యాస మహర్షి ఒకసారి ద్వైతవనంలో వున్న పాండవుల దగ్గరకు వచ్చాడు. ధర్మరాజు, భార్య ద్రౌపదితో, సోదరులు సహా ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పి లోపలికి ఆహ్వానించి అర్ఘ్యపాద్యాలు యిచ్చి భక్తిశ్రద్ధలతో సేవించాడు.
👉వ్యాసుడు సంతోషించి ద్రౌపది పాతివ్రత్యాన్ని మెచ్చాడు. అందరు భక్తీ శ్రద్ధలతో చేయవలసిన వ్రతం వుందని దాన్ని వివరించాడు. అది కార్య సిద్ధిని కలిగిస్తుందనీ, వెంటనే ఫలితం లభిస్తుందని చెప్పాడు. అదే శ్రీ హనుమద్ వ్రతం.
👉దుష్ట గ్రహాల్ని, వ్యాధుల్ని పోగొట్టి సకల శుభాలు, శ్రేయస్సు ఇస్తుందని దాన్ని ఆచరించి మళ్ళీ రాజ్యాన్ని పొందమని ఉపదేశించాడు. పూర్వం ఈ వ్రతాన్ని శ్రీ కృష్ణుడు ద్రౌపదికి బోధించి, దగ్గర వుండి వ్రతం చేయించాడని దాని ప్రభావం వల్లనే పాండవులకు అఖిల సంపదలు లభించాయని చెప్పాడు.
👉అయితే ఒకసారి అర్జునుడు ద్రౌపది చేతికి వున్న హనుమత్ తోరణాన్ని చూసి దాని వివరం అడిగాడు. ఆమె అన్నీ వివరంగా చెప్పగా, అతడికి గర్వం కలగటంతో కోతిని గూర్చిన వ్రతం ఏమిటని ఈసడి౦చాడు.
👉తన జెండాపై కట్టబడ్డ వాడు, ఒక వానరుడు అయిన హనుమకు వ్రతం చేయటమేమిటని దుర్భాషలాడాడు. ఆమె ఏడుస్తూ తన అన్న శ్రీ కృష్ణుడు చెప్పి చేయించిన వ్రతం ఇది అని చెప్పింది.
👉అయినా అర్జునుడి కోపం తగ్గలేదు. ఆమె చేతికున్న తోరాన్ని బలవంతంగా లాగి పారవేశాడు. అప్పటినుంచి పాండవులకు కష్టాలు ప్రారంభమైనాయనీ ఈ అరణ్య, అజ్ఞాత వాసాలు దాని ఫలితమేనని వ్యాసుడు ధర్మరాజుకు చెప్పాడు.
👉పదమూడు ముడులు గల హనుమత్ తోరాన్ని తీసివేయటం వల్లే పదమూడు ఏళ్ళ అరణ్య, అజ్ఞాతవాసం అని వివరించాడు. కనుక వెంటనే హనుమత్ వ్రతం చేయమని హితవు చెప్పాడు. ధర్మరాజుకు సందేహం కలిగింది.
పూర్వం ఎవరైనా ఈ వ్రతం చేసి ఫలితం పొందారా అని అడిగాడు.
ఈ వ్రత ఫలం ఈవిధంగ ఉంటుంది
ఆహేడమానో వరుణేహ బోధ్యోరుశగ్ సమానః||
ఇమం మే గంగే యమునే సరస్వతి శతుద్రి స్తోమగొం నచతావరుష్ణియా|
హ్రం హ్రీం హ్రూం హ్రై౦ హ్రౌం హ్రః తటిన్యా
పుష్పాక్షతలు తీసుకుని - ఐ౦ హ్రీం శ్రీం ఓం నమోభగవాతే అశేష తీర్థాలవాలే శివ జటాది రూఢే గంగే గంగాంబికే స్వాహా||
సోమదత్తుడి కథ
పూర్వము సోమదత్తుడనే రాజు, తన విశాలమైన సామ్రాజ్యమును పరిపాలించు సమయమున తన చుట్టూవున్న శతృరాజులు అందరు కలసి గుమిగూడి సోమదత్తుని ఓడించి రాజ్యమును కైవసము చేసుకొనిరి. భార్యతోగూడ అడవుల పాలైన సోమదత్తుడు గార్గ్యాశ్రమును చేరిన వాడాయెను. మునీశ్వరుని దయతో ఆంజనేయ వ్రతమాచరించి తిరిగి సమస్త సామ్రాజ్యమును జయించినవాడై, ఏకచ్ఛత్రాధిపత్యముతో నూరు సంవత్సరములు పాలించి పుత్రపౌత్రులతో సుఖసంతోషములతో వర్ధిల్లి చివరి కాలములో బ్రహ్మలోకమును చేరెను.
విభూషణుడి కథ
ఒకప్పుడు విభూషణుడు సర్వసంపదలతో తులతూగుచు లంకా రాజ్యమేలు చుండెను. విభీషణుని కుమారుడు నీలుననువాడు తనకు చింతామణి, కామధేనువు కావలెనను కోరికతో రాక్షస గురువైన శుక్రాచార్యుని ప్రార్థించి ప్రసన్నుని చేసుకుని తన కోరికను తెలిపెను. అందుకు ఈ పని నా శక్తికి మించినది. నీవు హనుమద్వ్రతమాచరించి స్వామిని ప్రసన్నుని చేసుకొనిన యెడల ఆయనే నీ కోర్కె తీర్చగలడని శెలవిచ్చెను. ఆ ప్రకారము హనుమద్వ్రతమాచరించి ఇంద్రాది దేవతలతో ప్రచండ యుద్ధముచేసి జయించి, స్వామిదయతో తాను కోరుకున్న చింతామణి, కామధేనువు, కల్పవృక్షములనేగాక దేవతా స్త్రీలలో శ్రేష్టమైన రూపయవ్వన లావణ్యములతో మెప్పించు వన సుందరిని గూడ బహుమతిగా పొంది తిరిగి తన లంకకు ఏతెంచి సుఖసంతోషములతో తులతూగెనని హనుమద్వ్రత కథ ద్వారా తెలియుచున్నది.
దానికి సమాధానంగా వ్యాసుడు ఒక కధ చెప్పాడు.
💥 పూర్వం శ్రీ రాముడు సీతను వెదుకుతూ, తమ్ముడు లక్ష్మణునితో ఋష్యమూక పర్వతం చేరాడు. సుగ్రీవ, హనుమలతో సఖ్యం చేశాడు.
💥 అప్పుడు హనుమ రామునితో తన వృత్తాంతం అంతా చెబుతూ, దేవతలంతా తనకు ఎలాంటి వరాలు ప్రదానం చేశారో వివరించాడు.
💥 బ్రహ్మాదిదేవతలు హనుమతో ''హనుమా ! నువ్వు హనుమద్వ్రతానికి నాయకుడిగా ఉంటావు.
💥 నిన్ను ఎవరు భక్తీశ్రద్ధలతో పూజించి వ్రతం చేస్తారో వారి కోరికలన్నీ నువ్వు తీరుస్తావు'' అని బ్రహ్మ చెప్పిన మాటను రాముడికి చెప్పి నేను నీ బంటునని తేలిగ్గా చూడక నా వ్రతం చేసి ఫలితం పొందు.
💥 త్వరలో సీతాదర్శనం కలిగి రావణ సంహారం చేసి అయోధ్యాపతివి అవుతావు అని విన్నవించాడు హనుమ.
💥 అప్పుడు ఆకాశవాణి ''హనుమ చెప్పినదంతా సత్యమైనదే'' అని పలికింది.
💥 వ్రత విధానం చెప్పమని హనుమను రాముడు కోరాగా, మార్గశిర శుక్ల త్రయోదశి నాడు హనుమత్ వ్రతం చేయాలని హనుమ చెప్పాడు.
💥 పంపా నదీతీరంలో శ్రీరాముడు సుగ్రీవాదులతో వ్రతం చేశాడు. పదమూడు ముళ్ళ తోరంను పూజించి కట్టుకొన్నాడు.
💥 కాబట్టి సందేహం లేకుండా ధర్మరాజాదులను ఈ వ్రతం వెంటనే చేయమన్నాడు వ్యాసుడు.
💥 వ్యాసమహర్షి మాటలకు సంతృప్తులై ధర్మరాజు, భార్య, సోదరులతో వ్రతాన్ని విధివిధానంగా చేసి అంతా తోరాలు భక్తీ శ్రద్ధలతో కట్టుకొన్నారు.
💥 ఈవిధంగా పదమూడు సంవత్సరాలు వరుసగా చేస్తే హనుమంతుని సంపూర్ణ అను గ్రహం వ్రతమాచరించిన వారికి కలుగు తుంది అని శాస్త్రవచనం.
💥 హనుమంతుడు పంపాతీరంలో విహరించేవాడు కాబట్టి ఈ వ్రతాన్ని పంపానదీతీరం లోనే చేసుకోవాలి.
💥 ఇది అందరికీ అసా ధ్యం కనుక పంపాతీరానికి బదులు పంపా కలశం ఏర్పాటు చేసి దాని పక్కనే శ్రీ శ్రీ శ్రీ భగవాన్ రామ బంటు హనుమంతుడి వ్రతం ను ఆచరిస్తే హను మం తుడు పంపాతీరంలో వ్రతం ఆచరించినట్లు సంతోషించి అను గ్రహిస్తాడు.
జై హనుమాన్ జయ జయ హనుమాన్ .
జై హనుమాన్ జై భజరంగి భళి
ఓం నమో భగవతే వాయు నందనాయ
అంజనా గర్భ సంభూత కపీన్ద్ర సచిమొత్తమా
రామ ప్రియ నమస్తుభ్యం హనుమాన్ రక్ష సర్వదాహనుమాన్ చాలీసా
దోహా
శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి |
వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి ||
బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార |
బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార్ ||
ధ్యానమ్
గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్ |
రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజమ్ ||
యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ |
భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్ ||
చౌపాఈ
జయ హనుమాన ఙ్ఞాన గుణ సాగర |
జయ కపీశ తిహు లోక ఉజాగర || 1 ||
అంజని పుత్ర పవనసుత నామా || 2 ||
మహావీర విక్రమ బజరంగీ |
కుమతి నివార సుమతి కే సంగీ ||3 ||
కంచన వరణ విరాజ సువేశా |
కానన కుండల కుంచిత కేశా || 4 ||
హాథవజ్ర ఔ ధ్వజా విరాజై |
కాంథే మూంజ జనేవూ సాజై || 5||
శంకర సువన కేసరీ నందన |
తేజ ప్రతాప మహాజగ వందన || 6 ||
విద్యావాన గుణీ అతి చాతుర |
రామ కాజ కరివే కో ఆతుర || 7 ||
ప్రభు చరిత్ర సునివే కో రసియా |
రామలఖన సీతా మన బసియా || 8||
సూక్ష్మ రూపధరి సియహి దిఖావా |
వికట రూపధరి లంక జరావా || 9 ||
భీమ రూపధరి అసుర సంహారే |
రామచంద్ర కే కాజ సంవారే || 10 ||
లాయ సంజీవన లఖన జియాయే |
శ్రీ రఘువీర హరషి ఉరలాయే || 11 ||
రఘుపతి కీన్హీ బహుత బడాయీ |
తుమ మమ ప్రియ భరతహి సమ భాయీ || 12 ||
సహస వదన తుమ్హరో యశగావై |
అస కహి శ్రీపతి కంఠ లగావై || 13 ||
సనకాదిక బ్రహ్మాది మునీశా |
నారద శారద సహిత అహీశా || 14 ||
యమ కుబేర దిగపాల జహాఁ తే |
కవి కోవిద కహి సకే కహాఁ తే || 15 ||
తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా |
రామ మిలాయ రాజపద దీన్హా || 16 ||
తుమ్హరో మంత్ర విభీషణ మానా |
లంకేశ్వర భయే సబ జగ జానా || 17 ||
యుగ సహస్ర యోజన పర భానూ |
లీల్యో తాహి మధుర ఫల జానూ || 18 ||
ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ |
జలధి లాంఘి గయే అచరజ నాహీ || 19 ||
దుర్గమ కాజ జగత కే జేతే |
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే || 20 ||
రామ దుఆరే తుమ రఖవారే |
హోత న ఆఙ్ఞా బిను పైసారే || 21 ||
సబ సుఖ లహై తుమ్హారీ శరణా |
తుమ రక్షక కాహూ కో డర నా || 22 ||
ఆపన తేజ తుమ్హారో ఆపై |
తీనోఁ లోక హాంక తే కాంపై || 23 ||
భూత పిశాచ నికట నహి ఆవై |
మహవీర జబ నామ సునావై || 24 ||
నాసై రోగ హరై సబ పీరా |
జపత నిరంతర హనుమత వీరా || 25 ||
సంకట సేఁ హనుమాన ఛుడావై |
మన క్రమ వచన ధ్యాన జో లావై || 26 ||
సబ పర రామ తపస్వీ రాజా |
తినకే కాజ సకల తుమ సాజా || 27 ||
ఔర మనోరధ జో కోయి లావై |
తాసు అమిత జీవన ఫల పావై || 28 ||
చారో యుగ పరితాప తుమ్హారా |
హై పరసిద్ధ జగత ఉజియారా || 29 ||
సాధు సంత కే తుమ రఖవారే |
అసుర నికందన రామ దులారే || 30 ||
అష్ఠసిద్ధి నవ నిధి కే దాతా |
అస వర దీన్హ జానకీ మాతా || 31 ||
రామ రసాయన తుమ్హారే పాసా |
సాద రహో రఘుపతి కే దాసా || 32 ||
తుమ్హరే భజన రామకో పావై |
జన్మ జన్మ కే దుఖ బిసరావై || 33 ||
అంత కాల రఘువర పురజాయీ |
జహాఁ జన్మ హరిభక్త కహాయీ || 34 ||
ఔర దేవతా చిత్త న ధరయీ |
హనుమత సేయి సర్వ సుఖ కరయీ || 35 ||
సంకట కటై మిటై సబ పీరా |
జో సుమిరై హనుమత బల వీరా || 36 ||
జై జై జై హనుమాన గోసాయీ |
కృపా కరో గురుదేవ కీ నాయీ || 37 ||
జో శత వార పాఠ కర కోయీ |
ఛూటహి బంది మహా సుఖ హోయీ || 38 ||
జో యహ పడై హనుమాన చాలీసా |
హోయ సిద్ధి సాఖీ గౌరీశా || 39 ||
తులసీదాస సదా హరి చేరా |
కీజై నాథ హృదయ మహ డేరా || 40 ||
దోహా
పవన తనయ సంకట హరణ – మంగళ మూరతి రూప్ |
రామ లఖన సీతా సహిత – హృదయ బసహు సురభూప్ ||
సియావర రామచంద్రకీ జయ |
పవనసుత హనుమానకీ జయ |
బోలో భాయీ సబ సంతనకీ జయ ||
ఈ క్రింది వీడియో యు. ఆర్. యల్. ల లో హనుమాన్ వ్రతం దాని ఫలం గురుంచి తెలుసుకోండి.